తెలంగాణ
స్పాట్ వాయిస్, భూపాలపల్లి,: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో అర్హులైన పేదలకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు అందలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ అంశాలపై సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్లో బీఆర్ఎస్ సమరభేరి నిర్వహించనుంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కలెక్టర్కు...
తెలంగాణ
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక 300 మంది విశ్రాంత ఉద్యోగుల మృతి ఈ మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం టాప్రా జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి స్పాట్ వాయిస్, గణపురం:రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, తీవ్ర అనారోగ్యానికి గురై సరైన వైద్యం చేయించుకోలేక రాష్ట్రంలో ఇప్పటివరకు 300 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు మృతి...
తెలంగాణ
స్పాట్ వాయిస్, వరంగల్ : విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండా మిల్స్ కాలనీ పోలీసులు శివనగర్లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు....
తెలంగాణ
సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ గణపురం జడ్పీహెచ్ఎస్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం స్పాట్ వాయిస్, గణపురం:సమాజ నిర్మాణంలో, విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ...
తెలంగాణ
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ర్యాలీలు ఒకే సమయంలో జరగడంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్కు పోలీసులు కేటాయించిన సమయం ముగిసినా ర్యాలీ కొనసాగడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో ర్యాలీకి వెళ్తున్న టీఆర్ఎస్ నాయకులు, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు కేటాయించిన సమయం...
తెలంగాణ
మేయర్ రేసులో నేను లేదంటే నా కూతురు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తా డీలిమిటేషన్ తర్వాత సీటు ఖరారు.. ఐదు నియోజకవర్గాల్లో నాకంటూ బలం ఉంది.. పార్టీ మారను.. మడమ తిప్పను పవర్ అండ్ మనీ పాలిటిక్స్ పెరిగాయి.. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి డిజిటల్...
భక్తి - ఆధ్యాత్మికత
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన జనరల్ హాలిడేను నల్లబెల్లి మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోకుండా తరగతులు నిర్వహించడంపై బీజేవైఎం నాయకుడు సుధగని ప్రమోద్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక క్రిస్టియన్ పాఠశాల సెలవు పాటిస్తుండగా, మరో రెండు హిందూ యాజమాన్య పాఠశాలలు మాత్రం కొనసాగించడం పట్ల ఆయన ప్రశ్నించారు....
తెలంగాణ
విద్యే ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆయుధం.. కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్రెడ్డి స్పాట్ వాయిస్, హన్మకొండ : ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు విద్యే శక్తివంతమైన ఆయుధమని కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.ప్రతాప్రెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గడ్డం భాస్కర్ పర్యవేక్షణలో పరిశోధన చేసిన విద్యార్థిని...
రాజకీయం
వరంగల్కు మంత్రి పదవి ఔట్! కేబినెట్లో తగ్గిన ప్రాధాన్యం.. సురేఖ బర్తరఫ్తో కొత్త లెక్కలు స్పాట్వాయిస్, వరంగల్: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో వరంగల్ రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. సురేఖ బర్తరఫ్కు సీఎం రేవంత్రెడ్డి గవర్నర్కు సిఫారసు చేయడం ఖరారైన నేపథ్యంలో.. ఇక వరంగల్కు కేబినెట్లో ప్రాతినిధ్యం ఉండదా? అన్న ప్రశ్న...
రాజకీయం
కుడా కుర్చీ.. కాంగ్రెస్లో కుంపటి..! టీడీపీ బ్యాచ్ కే ఇచ్చారంటూ గుసగసలు వరంగల్ లో సెకండ్ కేడర్ నేతల నారాజ్.. పార్టీని నమ్ముకున్న మాకే ఎందుకీ ఝలక్..? స్పాట్వాయిస్, వరంగల్: కుడా చైర్మన్ కుర్చీ వరంగల్ కాంగ్రెస్లో కొత్త రాజకీయ కుంపటిని రాజేసింది. మంత్రి నుంచి కొండా సురేఖను తప్పించి.. నష్ట నివారణ కోసం గుండు...
తెలంగాణ
స్పాట్ వాయిస్, బ్యూరో : కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి గవర్నర్కు లేఖ పంపారు. తక్షణమే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని లేఖలో కోరారు. రాజీనామాకు సురేఖ నిరాకరించడంతో సీఎం బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో దిల్లీ కేంద్రంగా రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలకు అధిష్ఠానం...
జాతియం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దిల్లీలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలు అధిష్ఠానంతో జరిపిన వరుస భేటీల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. సురేఖతో పాటు సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకునే...
ఎడిటోరియల్
ఎఫెక్టివ్ పోలీసింగ్ లక్ష్యం వరంగల్ కమిషనరేట్ అర్బన్-రూరల్ మిక్స్ గంజాయిపై ‘సంఘమిత్ర’ల నిఘా.. స్టేషన్ వారీగా క్రైం మ్యాపింగ్ ట్రాఫిక్ సమస్యలపై కొత్త వ్యూహం పని ఏదైనా ప్రజల భాగస్వామ్యం ఉండాలి.. డిజిటల్ మీడియాతో చిట్ చాట్ లో సీపీ శ్వేత స్పాట్ వాయిస్, ఓరుగల్లు : చారిత్రక నేపథ్యం.. నక్సల్ ప్రభావిత ప్రాంతం.. అర్బన్-రూరల్...
తెలంగాణ
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు...
తెలంగాణ
వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మొద్దు టీడీఎంయూ లోగో ఆవిష్కరణలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత స్పాట్ వాయిస్, ఓరుగల్లు : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్....
ఎడిటోరియల్
ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. ఫోన్పే ‘UPI 123Pay’ సేవలు స్పాట్ వాయిస్, బిజినెస్ : ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్పే ‘UPI 123Pay’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 2G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులు సులభంగా చేసుకునేలా ఈ సేవను రూపొందించింది....
జీవన విధానం
స్పాట్ వాయిస్, దామెర: సెప్టెంబర్ 2 నుంచి దామెర మండలంలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానం అమల్లోకి రానుందని మండల వ్యవసాయ అధికారి అల్లె రాకేష్ తెలిపారు. రైతులు ముందుగానే యాప్లో ఫార్మర్ ఐడీ లేదా ఆధార్తో నమోదు చేసుకుని, భూమి, పంట వివరాలు నమోదు చేయాలన్నారు. అవసరమైన ఎరువులను బుక్ చేసుకున్న...
తెలంగాణ
స్పాట్ వాయిస్, దామెర: చేయూత పెన్షన్ పథకం కింద కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు గడువును సెప్టెంబర్ 15, 2026 వరకు పొడిగించినట్లు ఎంపీడీవో గుమ్మడి కల్పన తెలిపారు. మండలంలోని అర్హులైన సింగిల్ ఉమెన్, వితంతువులు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసీమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన...
తెలంగాణ
రాపిడ్ టెస్ట్ లో ఇద్దరు యువకులకు పాజిటివ్. మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన కఠిన చర్యలు. కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్. స్పాట్ వాయిస్ మల్హర్:మండలంలో మత్తు పదార్థాలు సేవిస్తున్నారన్న అనుమానంతో కొయ్యూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ గ్రామాలకు చెందిన యువకులను రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్షించగా పెద్ద తూండ్ల గ్రామానికి...
క్రైమ్ న్యూస్
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో మంగళవారం మధ్యాహ్నం కుటుంబ కలహాలతో బావ–బామ్మర్దుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రఘునాథపల్లికి చెందిన పర్వతగిరి అర్జున్ (22), వరంగల్కు చెందిన సిరిగిరి రాజ్కుమార్ (30) మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ...