స్పాట్ వాయిస్, కాజీపేట : కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహ సముదాయంలో ఘోర ఘటన చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజామున ఇంట్లో చెలరేగిన మంటల్లో రాజశేఖర్ (54),కూతురు రాజశ్రీ (24) సజీవ దహనమయ్యారు స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సైతం ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంటల్లో తండ్రి కూతుళ్ల సజీవ దహనం
0
365
Previous article
Next article
- Advertisment -ads
