ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కాజిపేటలో దారుణ హత్య..!

కాజిపేటలో దారుణ హత్య..!

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, కాజీపేట :హనుమకొండ జిల్లా కాజిపేట మండలం రాంపూర్ ఊరచెరువులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుడిని చిల్పూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య (45)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular