ePaper
Friday, September 11, 2026
ePaper
Homeతెలంగాణమహబూబాబాద్ గురుకుల కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం..!

మహబూబాబాద్ గురుకుల కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం..!

📰 Generate e-Paper Clip

స్పాట్ వాయిస్, క్రైమ్ : మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి టౌన్ సీఐ రఘుపతి రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular