స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ రామాలయం పక్కన…ప్రమాదవశాత్తు సైకిల్ తో సహా కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు వoగాలపల్లికి చెందిన వారిగా గుర్తించారు.వంగాలపల్లిలో అలుముకున్న విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

