SPOT VOICE
Newspaper Banner
Date : 21 March 2026, 11:43 am Posted By : SPOT VOICE MEDIA

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య.. 

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య..

స్పాట్ వాయిస్, కరీంనగర్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితమే ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిoదే. తల్లిదండ్రుల మరణoతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.